కాణిపాకం ఆలయానికి మహర్దశ.. 10 ఎకరాల్లో కొత్త గోశాల ఏర్పాటు

6 days ago 6
చిత్తూరు జిల్లా శ్రీవరసిద్ధి వినాయకస్వామి ఆలయానికి మహర్దశ పట్టనుంది. ఆలయంలో కొత్తగా గోశాల ఏర్పాటు చేయనున్నట్లు పూతలపట్టు ఎమ్మెల్యే మురళీ మోహన్ వెల్లడించారు. అందుకు 10 ఎకరాల భూమిని కోనుగోలు చేయనున్నట్లు తెలిపారు. ఈ ఆర్థిక ఏడాది ఆలయ వార్షిక బడ్జెట్ రూ.141.65 కోట్లగా వెల్లడించారు.
Read Entire Article