కాణిపాకం వెళ్లే భక్తులకు బిగ్ రిలీఫ్.. ఆ ఇబ్బంది తప్పినట్టే..

1 year ago 15
కాణిపాకం వినాయకుడిని దర్శించుకునేందుకు నిత్యం వందల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. అయితే భక్తుల రద్దీకి అనుగుణంగా అన్నదాన భవనం లేకపోవటంతో చాలా మంది భక్తులు అన్నప్రసాదం కోసం నిరీక్షించాల్సి వస్తోంది. దీంతో ఆ సమస్యకు చెక్ పెట్టేందుకు కాణిపాకం దేవస్థానం చర్యలు ప్రారంభించింది, సామూహిక కళ్యాణ మండపాన్ని అధునాతన అన్నదాన భవనంగా మారుస్తోంది. తొలి దశలో రూ.80 లక్షలతో పనులు చేపడుతున్నారు. మే నాటికి తొలి దశ పనులు పూర్తి చేసి భక్తులకు అందుబాటులో తేవాలని అధికారులు భావిస్తున్నారు.
Read Entire Article