కామారెడ్డి జిల్లాలో విషాదం.. చెరువులో పడి తల్లి సహా ముగ్గురు పిల్లలు మృతి

11 months ago 12
ఉగాది పండగ వేళ కామారెడ్డి జిల్లా వెంకటాపూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో పడి తల్లి సహా ముగ్గురు పిల్లలు మృతి చెందారు. బట్టలు ఉతికేందుకు వెళ్లి చెరువులో జారిపడి చనిపోయినట్లు తెలిసింది. అయితే ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. భర్తే భార్య, పిల్లలను నీటిలో తోసేసినట్లు కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Read Entire Article