కామారెడ్డి జిల్లాలో విషాదం.. చెరువులో పడి తల్లి సహా ముగ్గురు పిల్లలు మృతి

3 weeks ago 2
ఉగాది పండగ వేళ కామారెడ్డి జిల్లా వెంకటాపూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో పడి తల్లి సహా ముగ్గురు పిల్లలు మృతి చెందారు. బట్టలు ఉతికేందుకు వెళ్లి చెరువులో జారిపడి చనిపోయినట్లు తెలిసింది. అయితే ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. భర్తే భార్య, పిల్లలను నీటిలో తోసేసినట్లు కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Read Entire Article