కామారెడ్డి పట్టణంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. వ్యక్తిని హత్య చేసిన దుండగులు కిరాతకంగా బాడీ నుంచి తల, చేతులను వేరు చేసారు. అనంతరం మెుండెం, కాళ్లను పట్టణంలోని ఓ ప్రార్థనా మందిరం సమీపంలోని చెత్తకుప్పలో పడేసి వెళ్లిపోయారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ముమ్మరం చేశారు.