కార్తీక మాసం ఎఫెక్ట్.. శుభవార్త చెప్పిన ఆర్టీసీ

4 months ago 8
మరికొన్ని రోజులలో కార్తీక మాసం ప్రారంభం కానుంది. శివనామస్మరణతో శివాలయాలు మార్మోగనున్నాయి, కార్తీక మాసంలో శివయ్యను దర్శించుకునేందుకు, ప్రత్యేక పూజలు చేసేందుకు భక్తులు తరలి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలోనే శివ భక్తుల కోసం ఆర్టీసీ తీపికబురు వినిపించించింది. కార్తీక మాసంలో పంచారామ శైవక్షేత్రాల సందర్శన కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. కార్తీక సోమవారం రోజున ఈ క్షేత్రాలను దర్శించుకునేలా రాజోలు, రామచంద్రాపురం, రావులపాలెం, అమలాపురం ఆర్టీసీ డిపోల నుంచి ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది.
Read Entire Article