కార్మికులు, చిరు వ్యాపారులకు పింఛన్.. వివరాలు వెల్లడించిన అధికారులు

4 months ago 40
చిరు వ్యాపారులు, కార్మికులు జీవిత కాలం పింఛన్ పొందేలా..వారికి కూడా సామాజిక భద్రత కల్పించేలా కేంద్రం పింఛన్ పథకాలను తీసుకువచ్చింది. ఈ పథకం వివరాలను, వాటికి ఎవరెవరు అర్హులు అనే వివరాలను ధర్మవరం కార్మిక శాఖ అధికారులు వెల్లడించారు. చిరు వ్యాపారుల కోసం ప్రధానమంత్రి లఘు వ్యాపారి మాన్ ధన్, కార్మికుల కోసం ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ పేరుతో ప్రతి నెలా రూ.3000 చొప్పున పింఛన్ అందించేలా పథకాలు తెచ్చారని.. అర్హులైన వారు ఉపయోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు.
Read Entire Article