కీలక అలర్ట్.. ఆగస్టు 18న బంద్.. కారణమిదే..

6 months ago 11
తెలంగాణలో మార్వాడీ గో బ్యాక్ ఉద్యమం ఊపందుకుంది. వ్యాపారం కోసం ఇక్కడకు వచ్చిన మార్వాడీలు స్థానికులకు ఉపాధి లేకుండా చేస్తున్నారని ఆరోపణలు పెరుగుతున్నాయి. ఈక్రమంలో ఈ నెల 18న ఆమనగల్లు బంద్‌కు పిలుపునిచ్చారు. గోరేటి రమేష్ అనే వ్యక్తి మార్వాడీల దోపిడీని వివరిస్తూ పాట పాడటంతో ఉద్యమం మొదలై.. ఇప్పుడు తీవ్రరూపం దాల్చింది. బండి సంజయ్, రాజాసింగ్ మార్వాడీలకు మద్దతు తెలుపుతున్నారు. మరి బంద్ ప్రభావం ఏ మేరకు ఉంటుందో చూడాలి..
Read Entire Article