కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. ఆ సంఘాలు హ్యాపీ హ్యాపీ..

1 month ago 5
ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న బీసీలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాజకీయ, విద్యా, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ ముసాయిదా బిల్లకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ బిల్లును వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని నిర్ణయం కూడా తీసుకుంది. దీంతో బీసీ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. బిల్లును త్వరగా ఆమోదించి.. రిజర్వేషన్లను అమలు చేయాలని వారు కోరుతున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించడం సంతోషించదగిన విషయం అని బీసీ సంఘాల సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read Entire Article