కీలక సదస్సులో అదరగొట్టిన IAS ఆమ్రపాలి.. ఏపీలో బాధ్యతలు తీసుకున్నాక తొలిసారి

1 year ago 39
IAS Kata Amrapali Powerful Speech: ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక రంగంలో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా విజయవాడలో పారిశ్రామికవేత్తల సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఛైర్మన్ నూకసాని బాలాజీ, ఎపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి, సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం వచ్చేవారికి ప్రభుత్వం తరఫున ప్రోత్సాహకాలు అందివ్వడం సహా లాభాలను తీసుకువచ్చేలా భవిష్యత్తుపై భరోసా కల్పిస్తామని మంత్రి, అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ అధికారిణి, రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆమ్రపాలి తన ప్రసంగంతో అదరగొట్టారు.
Read Entire Article