కీళ్ల నొప్పులతో బాధపడుతున్నా.. ఆపరేషన్ చేసుకునేందుకు శరీరం సహకరించట్లేదా.. ఆపరేషన్ చేసినా 100 శాతం సమస్య పరిష్కారమవుతుందన్న నమ్మకం కలగట్లేదా.. అయితే మీకు ఒక గుడ్ న్యూస్. అపోలో ఆసుపత్రి యాజమాన్యం.. అధునాతన చికిత్సా విధానాన్ని ప్రారంభించింది. ఆపరేషన్ లేకుండానే కీళ్ల నొప్పులు మటుమాయం అయ్యే కొత్త చికిత్సను తీసుకోచ్చింది. ఈ చికిత్సను మార్చి 17న యాజమాన్యం అట్టహాసంగా ప్రారంభించింది.