కుటుంబ సర్వేతో కార్డులు పోతాయా.. అవాస్తవాలు చెబితే ఏం చేస్తారు? క్లారిటీ ఇచ్చిన మంత్రులు..

1 year ago 29
Samagra Intinti Kutumba Survey: తెలంగాణలో కుల గణన ప్రారంభమైంది. ప్రభుత్వ సిబ్బంది ఇంటింటికి వెళ్లి కుటుంబ వివరాలు సేకరిస్తున్నారు. 75 రకాల ప్రశ్నలపై వివరాలు నమోదు చేస్తున్నారు. వీటిలో ఆదాయం, ఆస్తులు, వాహనాలు, ఆధార్ నంబర్ లాంటి వివరాలు కూడా ఉన్నాయి. అవన్నీ చెబితే ఇప్పటికే ఉన్న కార్డులు (తెల్ల రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు) పోతాయేమో అనే ఆందోళన కూడా ఉంది. ఈ నేపథ్యంలో కుటుంబ సర్వే ఉద్దేశం గురించి మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
Read Entire Article