కుమారుడు, కోడలితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భట్టి విక్రమార్క

2 hours ago 2
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఇటీవలే తన కుమారుడి పెళ్లి జరగ్గా.. కొత్త దంపతులకు శ్రీవారి ఆశీస్సుల కోసం తిరుమల వచ్చారు. దర్శనం అనంతరం వేదపండితులు ఆశీర్వచనం ఇచ్చి, స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. త్వరలోనే తెలంగాణ బడ్జెట్‌ను రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెడుతున్నామని, ప్రపంచంతో పోటీ పడేలా ఆర్థిక, సామాజిక, రాజకీయ అభివృద్ధి ఉంటుందని భట్టి విక్రమార్క తెలిపారు.
Read Entire Article