కూకట్పల్లిలో జరిగిన మైనర్ బాలిక హత్య రాష్ట్రాన్ని కుదిపేసింది. బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చిన కుటుంబానికి బాలిక హత్య తీరని నష్టాన్ని మిగిల్చింది. తల్లిదండ్రులు పనుల నిమిత్తం బయటకు వెళ్లిన సమయంలో బాలిక ఒక్కతే ఇంట్లో ఉంటుంది. ఆ సమయంలో ఇంట్లోకి వచ్చిన దుండగుడు.. బాలికను దారుణంగా హత్య చేశారు. పోస్ట్మార్టం నివేదికలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాలిక శరీరం మీద 20 వరకు కత్తిపోట్లు ఉన్నట్లు తెలిసింది. ఆ వివరాలు..