కూటమి ప్రభుత్వం సరికొత్త నిర్ణయం.. కంటెయినర్లో అంగన్వాడీ కేంద్రం

10 months ago 17
ఇల్లు కట్టడం, పెళ్లి చేయడం కష్టమైన పనులని పెద్దలు అంటారు. కానీ ఇప్పుడు టెక్నాలజీతో అన్నీ సులువు అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కంటెయినర్లలో అంగన్‌వాడీ కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే పార్వతీపురం మన్యంలో ఆరోగ్య కేంద్రాలను కూడా ఇలానే కంటెయినర్లలో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నర్సిపురం, భామినిలోకంటెయినర్ అంగన్‌వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. ఈ కంటెయినర్ అంగన్వాడీ కేంద్రంలో రెండు గదులు, టాయిలెట్ సౌకర్యం కూడా ఉండనుంది. ఆ వివరాలు..
Read Entire Article