కృష్ణా జిల్లా: నడిరోడ్డుపై భార్యను బండరాయితో కొట్టిన భర్త

3 months ago 20
కృష్ణా జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పట్టపగలు నడిరోడ్డుపై భర్త భార్యపై హత్యాయత్నం చేశాడు. నడి రోడ్డుపై బండిరాయితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితురాలు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అయితే ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు స్థానికులు వెంటనే గమనించి భర్తను అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. మరోవైపు మనస్పర్థల కారణంగా భార్యాభర్తలు వేర్వేరుగా ఉంటున్నట్లు సమాచారం.
Read Entire Article