కృష్ణాష్టమి రోజున తన జీవిత లక్ష్యాన్ని రివీల్ చేసిన సీఎం రేవంత్.. ఏమన్నారంటే..

6 months ago 7
తెలంగాణను ప్రపంచంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలపడమే తన లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దైవ ఆశీర్వాదంగా తనకు వచ్చిన అధికారాన్ని భావిస్తానన్నారు. పేదల ఆత్మగౌరవాన్ని కాపాడడమే నిజమైన అభివృద్ధి అని పేర్కొన్నారు. ఈ దిశగా సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లు వంటి పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు సేవ చేయడమే తన కర్తవ్యమన్నారు. 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా 2047 నాటికి తెలంగాణను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు.
Read Entire Article