కేంద్ర బడ్జెట్‌లో ఆ నిర్ణయం.. ఏపీకి మంచి ఛాన్స్.. అన్నీ కలిసొస్తే ఆ ప్రాంతాలకు మహర్దశ.!

3 hours ago 1
కేంద్ర బడ్జెట్ 2025లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం ఏపీకి కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయి. శనివారం బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి.. బుద్ధుడి జీవిత విశేషాలకు సంబంధించి ప్రదేశాలపై కేంద్రం దృష్టి సారిస్తుందని ప్రకటించారు. దేశంలో పర్యాటక రంగం అభివృద్ధిలో భాగంగా బుద్ధుడి జీవితంతో ముడిపడి ఉన్న స్థలాలు, ప్రదేశాలను అభివృద్ధి చేస్తామన్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో 20 వరకూ పైగా బౌద్ధ స్థూపాలు, స్మారక చిహ్నాలు ఉన్నాయి. కేంద్రం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే వీటిని అభివృద్ధి చేసుకోవచ్చని విశ్లేషకులు సూచిస్తున్నారు.
Read Entire Article