కేంద్రంలో టీడీపీ ఎంపీకి కీలక పదవి.. మరో బీజేపీ ఎంపీకి అవకాశం

1 year ago 21
Parliamentary Standing Committees Chairmans: ఆంధ్రప్రదేశ్‌లో ఇద్దరు ఎంపీలకు పార్లమెంటు స్థాయీసంఘం ఛైర్మన్‌ పదవులు దక్కాయి. రైల్వేశాఖ స్టాండింగ్‌ కమిటీ ఛైర్మన్‌గా అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల స్థాయీసంఘం ఛైర్మన్‌గా మాగుంట శ్రీనివాసులురెడ్డి నియమితులయ్యారు. అలాగే తెలంగాణ, ఏపీకి చెందిన మరికొందరు ఎంపీలకు స్థాయీసంఘాల్లో సభ్యులుగా అవకాశం దక్కింది. మరోవైపు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పర్యాటక, రవాణా, సాంస్కృతిక స్థాయీసంఘం ఛైర్మన్‌ పదవిని కోల్పోయారు.
Read Entire Article