కేఏ పాల్‌నా మనం జోకర్ అన్నాం? పిచ్చోడ్ని చేశాం?.. ఏపీ హైకోర్టులో ఆసక్తికర సీన్, FB పోస్ట్ వైరల్

4 days ago 5
Ka Paul Arguments On Praveen Pagadala Case Ap High Court Petition: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతిపై సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా కోర్టులో వాదనలు వినిపించిన కేఏ పాల్ తీరును ఒక వ్యక్తి సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ, ఆయన నిస్వార్థంగా చేస్తున్న పోరాటాన్ని కొనియాడారు. ధర్మాసనం కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది, తదుపరి విచారణ వాయిదా వేసింది.
Read Entire Article