కేబినెట్ విస్తరణలో వారికి ఛాన్స్ ఇవ్వండి.. ఖర్గేకు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి లేఖ

11 months ago 10
తెలంగాణ కేబినెట్ విస్తరణపై కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఏఐసీసీ పెద్దలు మళ్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్‌లకు వేర్వేరుగా లేఖలు రాశారు. కేబినెట్ విస్తరణలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాకు చెందిన వారికి పాధాన్యం ఇవ్వాలన్నారు. ఈ రెండు జిల్లాల నుంచి ప్రస్తుతం కేబినెట్‌లో ఎవరూ లేరని.. ఆ జిల్లాలకు చెందిన ప్రజా ప్రతినిధులకు అవకాశం ఇవ్వాలని లేఖలో కోరారు.
Read Entire Article