కేవలం గంటలోనే విజయవాడకు.. ఆ సర్వీసుకు అద్భుత ఆదరణ..!

7 months ago 20
ఆంధ్రప్రదేశ్‌లో విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండటంతో విమాన సర్వీసులను పెంచుతున్నారు. ప్రస్తుతం ఏడు విమానాశ్రయాలు అందుబాటులో ఉండగా, మరో ఏడు విమానాశ్రయాలను ఏర్పాటు చేయనున్నారు. కర్నూలు-విజయవాడ మధ్య కొత్త విమాన సర్వీసు ప్రారంభమైంది. ఓర్వకల్లు నుంచి విజయవాడకు వారంలో మూడు రోజులు విమాన సర్వీసు నడుస్తుంది. కర్నూలు నుంచి బెంగళూరు, విశాఖపట్నంకు కూడా విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.
Read Entire Article