ఉగాది పర్వదినం సందర్భంగా శ్రీ రాజేశ్వర సిద్ధాంతి పంచాంగ శ్రవణం చేశారు. ఈఏడాది బీఆర్ఎస్కు విజయ సూచన ఉందని తెలిపారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్కు సానుకూలత ఉంటుందని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు మీడియాతో జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరించారు. ఒకసారి మళ్లీ కేసీఆర్ సీఎం కావడానికి అవకాశం ఉందని చెప్పారు. ఈ ఏడాది ఎమ్మెల్యే, ఎంపీ స్థాయిలో ఏ ఎన్నిక జరిగినా బీఆర్ఎస్దే విజయమని స్పష్టం చేశారు.