కొండా దంపతుల కుమార్తె కొండా సుష్మితా పటేల్ రాజకీయ ప్రవేశంపై ఇష్యూ హాట్ టాఫిక్గా మారింది. ఇటీవల ఆమె ఇన్స్టాగ్రామ్ బయోలో 'పరకాల ఎమ్మెల్యే అభ్యర్థి' అని పేర్కొనడం అంతర్గత ప్రకంపనలు సృష్టించింది. తాజాగా సుష్మితా రాజకీయ ప్రవేశంపై కొండా దంపతులు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.