రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల విస్తరణ పనులు శరవేగంగా జరుగుతుంన్నాయి. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా రోడ్ల విస్తరణ, అభివృద్ధి చేస్తున్నారు. దీనిలో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ రోడ్లకు మహర్దశ పట్టింది. సీఎం ఇంటి నుంచే 60 అడుగుల రోడ్డు విస్తరణ పనులకు శ్రీకారం చుట్టారు. డివైడర్, సెంట్రల్ లైటింగ్తో ఆధునిక రహదారి రానుంది. దీనిపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..