కొడంగల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేయబోయేది ఫార్మాసిటీ కాదని.. ఇండస్ట్రియల్ కారిడార్ అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. లగచర్ల ఘటనలో కుట్రదారుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేదని లేదని తనను కలిసిన వామపక్ష నేతలతో స్పష్టం చేసారు. తన నియోజవర్గ అభివృద్ధి కోసమే అక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.