తెలంగాణ కొత్త రేషన్ కార్డుల జారీ విషయంతో రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త సాఫ్ట్వేర్ ఉపయోగించి అర్హులను సెలక్ట్ చేయాలని భావిస్తోంది. ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఉన్నవారికే కార్డులు మంజూరు చేయనున్నారు. గతంలో నిబంధనలకు విరుద్ధంగా కార్డుల పొందిన వారిని అర్హులుగా గుర్తంచనున్నట్లు సమాచారం.