కొత్తగా రెండు వరుసల రైల్వే లైన్‌లు.. ఈ రూట్‌లలో రూ.5వేల కోట్లతో, బెంగళూరు త్వరగా వెళ్లొచ్చు

4 months ago 6
Guntakal New Railway Lines On 3 Routes: ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే ప్రయాణం ఇకపై మరింత సులభతరం కానుంది! కేంద్రం అత్యవసరంగా రెండు కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గుంతకల్లు డివిజన్‌లో యుద్ధ ప్రాతిపదికన సర్వే పూర్తి చేసి, సుమారు 5 వేల కోట్ల వ్యయంతో ఈ పనులు చేపట్టనున్నారు. దీంతో ప్రయాణికుల, సరుకు రవాణా రైళ్లకు వేర్వేరు మార్గాలు అందుబాటులోకి వచ్చి, ప్రయాణం వేగవంతం కానుంది.
Read Entire Article