కోటిన్నర రోడ్డుకు రూ.50 లక్షలే.. ఉపాధి హామీ పథకం కింద పనుల్లో గందరగోళం..!

6 months ago 17
ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనెంట్ కింద చేపట్టిన రోడ్ల నిర్మాణ పనులకు రూ.50 లక్షల వరకు పరిమితి విధించింది కేంద్రం. ఇప్పటికే పూర్తైన, కొత్త పనులకు ఈ నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది. అయితే గతేడాది పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా రూ.50 లక్షలకు మించిన పనులు పూర్తి చేశారు. కేంద్రం నిబంధనలతో కాంట్రాక్టర్లు ఆందోళన చెందుతున్నారు. అయితే గతేడాది చేసిన పనులను మినహాయించాలని ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరాలని భావిస్తోంది.
Read Entire Article