కోట్ల ఆస్తిపై కన్ను.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య, సినీ ఫక్కీలో డెడ్‌బాడీ మాయం

1 year ago 29
హైదరాబాద్ నగరానికి చెందిన ఓ వ్యాపారి మృతదేహం కర్ణాటకలో ప్రత్యక్షమైంది. రూ. కోట్ల ఆస్తిపై కన్నేసిన భార్య ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. భువనగిరి ప్రాంతంలో హత్య చేసి కర్ణాటకలో పెట్రోల్ పోసి నిప్పంటించింది. సగం కాలిన మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు.. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను అరెస్ట్ చేశారు.
Read Entire Article