క్యాట్‌లో ఆమ్రపాలితో సహా ఏడుగురు ఐఏఎస్‌ల పిటిషన్‌.. DOPTకి కీలక ఆదేశాలు

1 year ago 20
ఏపీ కేడర్‌‌కు చెందిన ఐఏఎస్‌లు క్యాట్‌లో వేసిన పిటిషన్‌పై సోమవారం (నవంబర్ 04న) విచారణ జరిగింది. డీఓపీటీ ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తున్న ఆమ్రపాలి కాటా సహా ఏడుగురు ఐఏఎస్‌లు క్యాట్‌లో పిటిషన్ దాఖలు చేయగా.. దీనిపై డీఓపీటీ ఎలాంటి కౌంటర్ దాఖలు చేయలేదు. దీంతో.. ఏడుగురికి వేర్వేరుగా కౌంటర్ దాఖలు చేసేలా డీఓపీటీని క్యాట్ ఆదేశాలు జారీ చేసింది. కాగా.. తదుపరి విచారణను నాలుగు వారాలకు విచారణను వాయిదా వేసింది క్యాట్.
Read Entire Article