క్యాతనపల్లిలో హైటెన్షన్.. మంత్రి వివేక్, ఎంపీ వంశీ కార్లపై రాళ్ల దాడి..!

2 weeks ago 4
మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో హైటెన్షన్ నెలకొంది. మున్సిపాలిటీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్లల ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ బాహాబాహీకి దిగాయి. మంత్రి వివేక్ కారుపై బీఆర్ఎస్ మద్దతుదారులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో మంత్రి వివేక్ కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. ప్రస్తుతం అక్కడ ఎన్నిక జరగుతుండగా.. ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి.
Read Entire Article