ఖైరతాబాద్ మహాశక్తి గణపతి శోభాయాత్ర ప్రారంభం

8 months ago 14
ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభమైంది. మెుత్తం రెండున్నర కి.మీ మేర శోభాయాత్ర సాగనుండగా.. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా పోలీసులు ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 1 గంట వరకల్లా నిమజ్జనం చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
Read Entire Article