గుంటూరువాసుల కల నెరవేరబోతున్న వేళ.. మొత్తానికి లైన్ క్లియర్, కేంద్రమంత్రి కీలక ప్రకటన

10 months ago 13
Guntur Sankar Vilas Flyover: గుంటూరు శంకర్ విలాస్ బ్రిడ్జి ఆధునీకరణకు మార్గం సుగమమైంది. భూసేకరణకు దుకాణ యజమానులు అంగీకరించడంతో 21 మందికి రూ.70 లక్షల చెక్కులను పంపిణీ చేశారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈ విషయాన్ని తెలియజేస్తూ, ఆరు నెలల్లో టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ, రెండేళ్లలో వంతెన నిర్మాణం పూర్తి చేస్తామని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రజలంతా సహకరించి, నిర్మాణానికి అడ్డుగా ఉండరాదని కోరారు.
Read Entire Article