గుడ్డుతో తయారు చేసే ఆ పదార్థంపై బ్యాన్.. అనుమతివ్వాలని ప్రభుత్వానికి GHMC లేఖ

7 months ago 10
ఫుడ్ లవర్స్ ఎంతో ఇష్టంగా తినే మయోనైజ్‌పై త్వరలోనే నిషేధం విధించేందుకు జీహెచ్‌ఎంసీ రెడీ అయింది. అపరిశుభ్రంగా మయోనైజ్ తయారు చేస్తుండటంతో అది తిన్న చాలా మంది ఆసుపత్రుల పాలవుతున్నారు. ఇటీవల పదుల సంఖ్యలో యువకులు వాంతులు, విరేచనాలతో హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారు. ఇలా ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న మయోనైజ్ వినియోగంపై బ్యాన్ విధించాలని ప్రభుత్వానికి జీహెచ్‌ఎంసీ లేఖ రాసింది.
Read Entire Article