గూగుల్ తర్వాత ఏపీలో మరో భారీ డేటా సెంటర్ .. విశాఖ సీఐఐ సదస్సులో రిలయన్స్ గుడ్ న్యూస్..

7 months ago 20
విశాఖ వేదికగా జరుగుతున్న సీఐఐ సదస్సులో రాష్ట్రానికి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు రిలయన్స్ సంస్థ ముందుకు వచ్చింది. విశాఖ సీఐఐ సదస్సు వేదికగా సీఎం నారా చంద్రబాబు నాయుడు, రిలయన్స్ సంస్థ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాల గురించి చర్చించుకున్నారు. ఈ క్రమంలోనే ఏపీలో ఏఐ డేటా సెంటర్, గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్కు, సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు రిలయన్స్ సంస్థ ముందుకు వచ్చింది.
Read Entire Article