గూగుల్ తర్వాత ఏపీలో మరో భారీ డేటా సెంటర్ .. విశాఖ సీఐఐ సదస్సులో రిలయన్స్ గుడ్ న్యూస్..

3 months ago 6
విశాఖ వేదికగా జరుగుతున్న సీఐఐ సదస్సులో రాష్ట్రానికి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు రిలయన్స్ సంస్థ ముందుకు వచ్చింది. విశాఖ సీఐఐ సదస్సు వేదికగా సీఎం నారా చంద్రబాబు నాయుడు, రిలయన్స్ సంస్థ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాల గురించి చర్చించుకున్నారు. ఈ క్రమంలోనే ఏపీలో ఏఐ డేటా సెంటర్, గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్కు, సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు రిలయన్స్ సంస్థ ముందుకు వచ్చింది.
Read Entire Article