గోదావరి గట్టు మీదుగా వాడపల్లి ఆలయానికి రోడ్డు.. రూ.6 కోట్లు మంజూరు చేసిన పవన్ కళ్యాణ్

8 months ago 15
కోనసీమ తిరుమలగా పేరొందిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయానికి భక్తులు సౌకర్యవంతంగా చేరుకునేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. గోదావరి ఏటిగట్టు మీదుగా నేరుగా ఆలయాన్ని చేరుకునే నూతన రహదారి నిర్మాణానికి ఆమోదం తెలిపారు. తక్షణమే రూ. 6 కోట్లు మంజూరు చేశారు. రావులపాలెం మీదుగా ఉన్న ఇరుకు రోడ్డు, ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడానికి ఈ 7 కిలోమీటర్ల కొత్త మార్గం ఉపయోగపడుతుంది.
Read Entire Article