గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు.. అధికారులకు సీఎస్ శాంతి కుమారి కీలక ఆదేశాలు

1 year ago 36
Telangana Group 1 Mains Exams: తెలంగాణలో తొలిసారిగా గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో.. నిర్వాహణలో ఎలాంటి అవకతవకలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎస్ శాంతి కుమారి ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, సంబంధిత అధికారులతో సీఎస్ శాంతి కుమారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
Read Entire Article