గ్లోబల్ మెడికల్ హబ్‌గా మారనున్న హైదరాబాద్‌.. సర్కారు దవాఖానాల్లో విదేశీయులకు వైద్యం

1 month ago 11
తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రులైన నిమ్స్, టిమ్స్, గాంధీ, ఉస్మానియాలలో విదేశీ రోగులకు కార్పొరేట్ తరహా సేవలు అందించేందుకు ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని వేసింది. ఢిల్లీ, ముంబైల తర్వాత విదేశీయులకు హైదరాబాద్‌ మెడికల్ టూరిజం హబ్‌గా మారడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రైవేటులో రూ.7 లక్షలుండే మోకీళ్ల మార్పిడి, బైపాస్ సర్జరీలు నిమ్స్‌లో రూ.2 లక్షలకే లభిస్తున్నాయి. మౌలిక వసతులు మెరుగుపరచి టిమ్స్‌లో ప్రత్యేక ఇంటర్నేషనల్ బ్లాక్‌ను, ఇతర ఆసుపత్రుల్లో ప్రత్యేక పడకలను విదేశీయుల కోసం కేటాయించనున్నారు.
Read Entire Article