చంద్రబాబు యూఏఈ పర్యటనలో ఏపీకి గుడ్ న్యూస్.. రూ.100 కోట్లు విరాళం..

10 months ago 31
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యూఏఈలో పర్యటిస్తున్నారు. మూడు రోజుల యూఏఈ పర్యటనలో భాగంగా శోభా గ్రూప్ ఛైర్మన్ పీఎన్సీ మీనన్‌తో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అమరావతిలో అధునాతన లైబ్రరీ నిర్మాణం కోసం శోభా గ్రూప్ రూ.100 కోట్లు విరాళం ప్రకటించింది. ఈ సందర్భంగా శోభా గ్రూప్ ఛైర్మన్‌ను చంద్రబాబు అభినందించారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు వివరించారు. విశాఖపట్నంలో జరిగే సీఐఐ భాగస్వామ్య సదస్సుకు రావాలని వారిని ఆహ్వానించారు.
Read Entire Article