చంద్రబాబు సర్కార్ సరికొత్త రికార్డ్.. ఏపీ చరిత్రలో తొలిసారి, ఒక్కరోజులోనే సాధ్యమైంది !

1 year ago 37
Ntr Bharosa Pension Distribution New Record: ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ల పంపిణీ ఒక్క రోజులోనే దాదాపుగా పూర్తి చేశారు. సచివాలయ ఉద్యోగులు రెండో నెలలో కూడా పింఛన్ల పంపిణీని సమర్థంగా చేపట్టారు. మొదటి రోజు దాదాపు 98 శాతం పూర్తి చేసి సరికొత్త రికార్డు నమోదు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీసత్యసాయి జిల్లా మడకశిర నియోజవర్గంలో స్వయంగా పింఛన్లు పంపిణీ చేశారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పెంచిన పించన్లను రెండో నెలలోనూ విజయవంతంగా లబ్ధిదారులకు ఇంటి దగ్గరే పంపిణీ చేశామన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
Read Entire Article