'చంద్రబాబుపై కేసు క్లోజ్ చేయొద్దు'.. ఏపీ ఫైబర్‌నెట్ కేసులో కీలక పరిణామం

3 months ago 9
ఏపీ ఫైబర్ నెట్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. చంద్రబాబుపై నమోదైన కేసును క్లోజ్ చేయవద్దంటూ.. అప్పటి ఏపీ ఫైబర్‌నెట్ ఛైర్మన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఈ పిటిషన్ త్వరలోనే విచారణకు రానుంది. ఇక గతంలో చంద్రబాబుపై ఈ కేసు పెట్టిన వ్యక్తి.. తన ఫిర్యాదును ఇటీవలె వెనక్కి తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఈ కేసును క్లోజ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్న వేళ.. తాజా పరిణామం జరిగింది.
Read Entire Article