తెలంగాణలో చలి చంపేస్తోంది. పలు జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ మేరకు పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు. చలి గాలుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అత్యవసరం అయితేనే బయటకు రావాలని నిపుణులు సూచిస్తున్నారు పూర్తిగా కప్పి ఉంచే దుస్తులు ధరించాలని.. వేడి వేడి ఆహారం తీసుకోవాలని చెబుతున్నారు.