చదవింది పదో తరగతే.. అమ్మో రూ. 400 కోట్లా..!

4 months ago 10
అధిక వడ్డీ పేరుతో రూ. 400 కోట్లు వసూలు చేశాడు అదిత్య అనే వ్యక్తి. విజయవాడ కేంద్రంగా అద్విక ట్రేడింగ్ కంపెనీ పేరుతో మోసానికి పాల్పడ్డాడు. గతంలోనే ఈ వ్యవహారంపై కేసు నమోదు అయింది. అయితే ఈ కేసులో సిట్ చేపట్టిన దర్యాప్తు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. నిందితులు ఆదిత్య, అతడి భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు, ఏజెంట్లకు సంబంధించిన 9 చోట్ల సోదాలు నిర్వహించారు. దాదాపు రూ. 100 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు. బాధితులకు న్యాయం చేసేందుకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసే ఆలోచనలో అధికారులు ఉన్నారు.
Read Entire Article