చదవింది పదో తరగతే.. అమ్మో రూ. 400 కోట్లా..!

10 months ago 27
అధిక వడ్డీ పేరుతో రూ. 400 కోట్లు వసూలు చేశాడు అదిత్య అనే వ్యక్తి. విజయవాడ కేంద్రంగా అద్విక ట్రేడింగ్ కంపెనీ పేరుతో మోసానికి పాల్పడ్డాడు. గతంలోనే ఈ వ్యవహారంపై కేసు నమోదు అయింది. అయితే ఈ కేసులో సిట్ చేపట్టిన దర్యాప్తు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. నిందితులు ఆదిత్య, అతడి భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు, ఏజెంట్లకు సంబంధించిన 9 చోట్ల సోదాలు నిర్వహించారు. దాదాపు రూ. 100 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు. బాధితులకు న్యాయం చేసేందుకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసే ఆలోచనలో అధికారులు ఉన్నారు.
Read Entire Article