Sleeping Pods at Cherlapally Railway Station: చర్లపల్లి రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు విమానాశ్రయ తరహాలో స్లీపింగ్ పాడ్స్ అందుబాటులోకి వచ్చాయి. అలసిపోయిన ప్రయాణికులు తక్కువ ధరకే విశ్రాంతి తీసుకోవచ్చు. 32 సింగిల్ బెడ్స్తో స్లీపింగ్ పాడ్సర్ కాక వాటిల్హిలో మహిళలు, పురుషులకు ప్రత్యేక కేటాయింపులున్నాయి. గంటలవారీగా ఛార్జీలు నిర్ణయించారు. వైఫై, స్నాక్స్, లాకర్ సౌకర్యాలు కూడా కల్పించారు. ప్రయాణికలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకుని విశ్రాంతి తీసుకోవచ్చని రైల్వే అధికారులు తెలిపారు. దీనితో పాటు 24 గంటలు వేడి నీటి సౌకర్యం కూడా కల్పిస్తారు.