చావు ఏ రూపంలో వస్తుందో ఊహించలేం.. వ్యక్తి ప్రాణం తీసిన మటన్ ముక్క..!

10 months ago 38
నిజామాబాద్ జిల్లా సుద్దులం తండాలో విషాదం చోటు చేసుకుంది. మటన్ ముక్క గొంతులో ఇరుక్కొని తారాసింగ్ అనే వ్యక్తి అనుకోని విధంగా ప్రాణాలు కోల్పోయాడు. గ్రామదేవతల విగ్రహ ప్రతిష్ఠాపన అనంతరం జరిగిన విందులో ఈ ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో తండాలో విషాదం అలుముకుంది. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.
Read Entire Article