చికెన్ ఉడకలేదని కస్టమర్ ఫిర్యాదు చేయటంతో రెస్టారెంట్కు షోకాజ్ నోటీసులు జారీ చేసిన జీహెచ్ఎంసీ ఫుడ్ సెఫ్టీ అధికారులు. ఆన్లైన్లో ఓ కస్టమర్ ఫుడ్ ఆర్డర్ పెట్టగా.. ఉడికీఉడకని చికెన్ ఐటం పంపించటంతో ఆగ్రహంతో అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు నోటీసులు జారీ చేశారు.