చికెన్‌ ఉడకలేదని ట్విట్టర్‌లో ఫిర్యాదు.. రెస్టారెంట్‌కు ఫుడ్‌ సేఫ్టీ అధికారులు షాక్

1 year ago 10
చికెన్ ఉడకలేదని కస్టమర్ ఫిర్యాదు చేయటంతో రెస్టారెంట్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసిన జీహెచ్‌ఎంసీ ఫుడ్ సెఫ్టీ అధికారులు. ఆన్‌లైన్‌లో ఓ కస్టమర్ ఫుడ్ ఆర్డర్ పెట్టగా.. ఉడికీఉడకని చికెన్ ఐటం పంపించటంతో ఆగ్రహంతో అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు నోటీసులు జారీ చేశారు.
Read Entire Article