చిక్కుల్లో TDP గాయత్రి.. రామాయణ, భారతాల్ని కించపరిచారా..? ఆమె వివరణ ఏంటంటే..!

10 months ago 16
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో సోషల్ మీడియాలో దుమారం రేగింది. ఈ నేపథ్యంలో, టీడీపీ అధికార ప్రతినిధి గాయత్రి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఓ ట్విట్టర్ స్పేస్‌లో రామాయణ, మహాభారతాలపై ఆమె చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ నెటిజన్లు ఆమెను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తన వ్యాఖ్యలను కొందరు కావాలనే వక్రీకరించారని గాయత్రి ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఇంతకూ ఏం జరిగింది అంటే..
Read Entire Article