చిత్తూరులో కాల్పుల కలకలం.. ఓ ఇంట్లోకి చొరబడిన దొంగలు.. హైటెన్షన్ వాతావరణం

1 year ago 13
Chittoor Thieves Gun Fire: చిత్తూరులోని గాంధీరోడ్డులో కాల్పుల కలకలం రేపాయి. ఓ ఇంట్లోకి చొరబడిన దొంగల ముఠా రెండు తుపాలకులతో కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన ఇంటి యజమాని పోలీసులకు సమాచారం అందించారు. ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 2 తుపాకులు, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ కాల్పులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Entire Article