Tirumala Ttd Sravanam: తిరుమల శ్రీవారి ఆశీస్సులతో టీటీడీ వినికిడి లోపం ఉన్న పిల్లల కోసం 'శ్రవణం' అనే అద్భుతమైన కార్యక్రమం చేపట్టింది. ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఈ సంస్థను సందర్శించి, పిల్లల తల్లులతో మాట్లాడి, శిక్షణ, సౌకర్యాలపై ఆరా తీశారు. ఆధునిక పద్ధతులతో బోధన, మెరుగైన వసతులు కల్పించాలని సూచించారు. ఈ ఉచిత శిక్షణ ఎంతో మంది చిన్నారులకు మాటలు నేర్పిస్తోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.