చిలకలూరిపేటలో కంటైనర్ను ఢీకొట్టిన కారు.. నలుగురు స్పాట్డెడ్, ఇద్దరి పరిస్థితి విషమం
3 months ago
3
పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగంగా వెళ్తున్న కారు.. ముందు వెళ్తున్న కంటైనర్ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్కడికక్కడే కారులో ఉన్న నలుగురు దుర్మరణం చెందారు. ఇక అదే కారులో ఉన్న మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి.